కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూ ఢిల్లీ:

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంపు.

జూలై 1 నుంచి అమలులోకి రానున్న పెంచిన డీఏ.

లబ్ధి పొందనున్న 49.2 లక్షల మంది ఉద్యోగులు.

57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్‌ ఆమోదం.

పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం.