భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
ఇప్పటివరకు విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని (Airfare Cap) ఎత్తివేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి (మార్చి 23, 2026) ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఇకపై విమాన సంస్థలు డిమాండ్ను బట్టి తమకు నచ్చినట్లుగా టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు.