జ్యోతి మల్హోత్రా దేశ ద్రోహానికి మరో ఆధారం!

భారత్ న్యూస్ ఢిల్లీ…..జ్యోతి మల్హోత్రా దేశ ద్రోహానికి మరో ఆధారం!

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయానికి ఓ వ్యక్తి కేక్ తీసుకొచ్చిన ఘటన గుర్తుందా? పాక్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా అదే వ్యక్తితో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత్ పర్సోనా నాన్-గ్రేటా కింద బహిష్కరించింది కూడా అతడినే. దీంతో జ్యోతి కచ్చితంగా పాక్ వర్గాలతో కలిసి పనిచేసిందనడానికి ఇదే ఆధారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.