భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ రాజధాని ఢిల్లీలో తప్పిన రైలు ప్రమాదం
షకుర్ బస్తీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన రైలు
రెండు కోచ్లు పట్టాలు తప్పి ఒరిగిపోయాయి
అదృష్టావశాత్తూ ప్రాణాపాయం ఏదీ లేదని రైల్వే శాఖ వెల్లడి.
WhatsApp us