ఇరాన్ వెళ్లే వారికి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇరాన్ వెళ్లే వారికి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

తదుపరి నోటీసు వచ్చే వరకు భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను మానుకోవాలి

ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు, PIOలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

నిరసనలు, ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి

టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం యొక్క వార్తలను అలాగే వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిశితంగా పరిశీలించాలి

ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోకపోతే, నమోదు చేసుకోవాలి

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ