భారత్ న్యూస్ విశాఖపట్నం..సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మనీలాండరింగ్..!
రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
కేసు వివరాలను ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ
8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించిన డాక్టర్ నమ్రత
దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి రూ.25 కోట్లు వసూలు

ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానం