..భారత్ న్యూస్ హైదరాబాద్….సర్వైకల్ క్యాన్సర్ నివారణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
కేవలం 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు మాత్రమే టీకా
U-Win పోర్టల్ లో వివరాలను నమోదు చేయనున్న అధికారులు..
