భారత్ డిజిటల్ న్యూస్ : అమరావతి: తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు నందు ఈరోజు అనగా తేది.22.12.2025న పగల్ పత్తు ఉత్సవములలో భాగంగా సాయంత్రం 6.30గంIIలకు 3వ ఉత్సవము అయిన కోదండరామ అవతారములో శ్రీ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాధ స్వామి వారు కనివిందు చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ఉభయదాత ‘’శ్రీ అనుమాలశెట్టి నారాయణరావు’’ వారు వ్యవహరించినారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ఈఓ శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు మరియు దేవస్థాన సిబ్బంది వారు కార్యక్రమము నందు పాల్గొనడం జరిగినది
