శబరిమలై అయ్యప్ప స్వామికి భక్తులు తాకిడి

భారత్ న్యూస్ రాజమండ్రి…శబరిమల.

*పంబ భక్తులతో నిండి పొంగుతోంది.
శబరిమలకు దర్శనానికి వచ్చిన అయ్యప్ప భక్తుల అపార జనసమూహం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పంబలో దర్శనమిస్తోంది.

భక్తిభావంతో , శరణ ఘోషలతో పంబ తీరం మొత్తం మార్మోగుతోంది.*

స్వామి శరణం అయ్యప్ప!