తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

ఉచిత దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు  

సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 2-4 గంటల సమయం పడుతుంది  

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది  

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,343  

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 18,768  

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.34 కోట్లు

ఓం నమో వేంకటేశాయ