విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి పవర్ పంచాయితీ

భారత్ న్యూస్ గుంటూరు….విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి పవర్ పంచాయితీ..

ఈవో పని తీరుపై దేవాదాయ కమిషనర్ రాంచంద్ర మోహన్ అసంతృప్తి..

ఇటీవల విద్యుత్ అధికారులు వర్సెస్ దుర్గ గుడి అధికారుల మధ్య వివాదం..

ఇప్పుడు ఈవో వర్సెస్ దేవాదాయ కమిషనర్గా మారిన పవర్ వివాదం..

సీఎంఓకు చేరిన ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయితీ..