ముగిసిన టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశం

భారత్ న్యూస్ తిరుపతి….ముగిసిన టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశం

దేవాదాయ చట్టం ప్రకారం 9% శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిభందనలు ఉన్నాయి : మంత్రి ఆనం

అర్చక నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని మేనిఫెస్టోలో ఉంది

రాష్ట్రంలో 590 మంది మొత్తం వేదపండితులు ఉన్నారు

వారందరికీ వారికి రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించాం

టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారన్నది వాస్తవం

మంత్రి ఆనం