తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల సమాచారం:

   10-10-2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి , శిలా తోరణం వరకు క్యూ లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది

300 రూ..శీఘ్రదర్శనంకు 4 గంటల సమయం పడుతుంది

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుంది

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,883

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,000

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.15 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏