భారత్ న్యూస్ తిరుపతి….ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
13-జులై-2025
ఆదివారం
🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
🕉️ నిన్న 12-07-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 92,221 మంది…
🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 42,280 మంది…
🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.51 కోట్లు …
🕉️ ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ఆక్టోపస్ ఆఫీస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….
🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం..
🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 6 గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం…
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏