భారత్ న్యూస్ రాజమండ్రి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…240 కేజీల గంజాయి స్వాధీనం ఆరుగురు అరెస్ట్
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బైలాపూడి నుండి కారులో 240 కేజీల గంజాయిని తరలిస్తుండగా, అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు. నిందితులను రిమాండ్కు తరలించారు
