భారత్ న్యూస్ రాజమండ్రి…ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి ములకలచెరువు నకిలీ మద్యం కేసు నిందితులు..
10 మందిని కస్టడీకి తీసుకున్న మదనపల్లె ఎక్సైజ్ పోలీసులు.. మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. రేపు కూడా నిందితులను ప్రశ్నించనున్న మదనపల్లె ఎక్సైజ్ పోలీసులు.. కస్టడీకి ప్రధాన నిందితుడు సురేంద్రనాయుడు, కట్టా రాజు లతో సహా 10 మంది నిందితులు..
