ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టివేత..

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టివేత..

బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో అంతరాష్ట్ర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను ఛేదించి ₹5 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం.

ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్ .

ఇది 2025లో తెలంగాణలో అతిపెద్ద గంజాయి స్వాధీనం.