ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా ..7 గురు మృతి.

భారత్ న్యూస్ కడప ….అన్నమయ్య జిల్లా ….

ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా ..7 గురు మృతి.

రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా – ఏడుగురు మృతి.

కొంతమందికి తీవ్రగాయాలు.

మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఘటన.

మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తింపు