భారత్ న్యూస్ అనంతపురం…కాశీబుగ్గలో తొక్కిసలాట.. 10 మంది మృతి
శ్రీకాకుళం :
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది…. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి 10 మంది మరణించారు.
కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు.

ఈ విషాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.