మీట్ ది పీపుల్స్’ పేరుతో జనంలోకి TVK అధ్యక్షుడు విజయ్

భారత్ న్యూస్ గుంటూరు…మీట్ ది పీపుల్స్’ పేరుతో జనంలోకి TVK అధ్యక్షుడు విజయ్

నేడు తిరుచ్చిలో భారీ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభం

డిసెంబర్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు

తిరుచ్చి చేరుకున్న విజయ్..