భారత్ న్యూస్ రాజమండ్రి…సినీ నటులు వెంకటేష్, రానా తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలి…
కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో రానా, వెంకటేష్, అభిరామ్, సురేష్ బాబుపై నమోదైన కేసు అంశంపై నాంపల్లి కోర్టులో విచారణ…

ఈ క్రమంలో పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14వ తేదీన వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబును కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు…