..భారత్ న్యూస్ హైదరాబాద్….సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు.
నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్
మహేశ్ బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్ లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై నమ్మి డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్న ఫిర్యాదుదారులు.
మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలు.
