భారత్ న్యూస్ విశాఖపట్నం..దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఇంట్రాడేలో 328.72 పాయింట్లు పెరిగి 82,500.82 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 106.60 పాయింట్లు పెరిగి 25,288.40కి చేరింది.
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 88.80 వద్ద ఉంది.
