భారత్ న్యూస్ విజయవాడ…స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
May 13, 2025,
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.₹95,460 ఉండగా, మంగళవారం రూ.160 పెరిగి రూ.95,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్న రూ.87,500 ఉండగా, ఇవాళ రూ.150 పెరిగి రూ.87,650కి చేరింది. కిలో వెండి రూ.వెయ్యి తగ్గింది. రూ.1,09,000 ధర ఉంది.