భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడు అరకులోయ ఏజెన్సీలో పవన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఆయన మాడగడ గిరిజన గ్రామాన్ని సందర్శించి, అక్కడ జరిగే ఆదివాసీ ఉత్సవంలో పాల్గొంటారు. పవన్ పర్యటన నేపథ్యంలో అరకు ఘాట్లోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
