వైరల్ ఫీవర్ బారిన పడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భారత్ న్యూస్ గుంటూరు…వైరల్ ఫీవర్ బారిన పడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు.

2 రోజుల నుంచి ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు.

జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్.. అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది.

ఈ నేపథ్యంలో వైద్యులు, వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు.

వైద్యుల సూచనతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు~£