వైఎస్ జగన్ ఎదుట క‌న్నీరుపెట్టుకున్న నల్లజర్ల గ్రామ‌స్తులు.

భారత్ న్యూస్ రాజమండ్రి…వైఎస్ జగన్ ఎదుట క‌న్నీరుపెట్టుకున్న నల్లజర్ల గ్రామ‌స్తులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారని వైసీపీ కార్యకర్తలపై కేసులు

అనంతరం నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు

ఈ ఘటనను వైఎస్ జగన్‌కు వివరించిన బాధితులు

పోలీసులు తమను బెదిరించార‌ని, థర్డ్ డిగ్రీ ప్రయోగించార‌ని, నడిరోడ్డుపై నడిపించార‌ని జగన్ ఎదుట క‌న్నీరు పెట్టుకున్న కార్యకర్తలు