భారత్ న్యూస్ రాజమండ్రి…ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చించాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…చేపల వేటపై 7 వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి: పవన్ కల్యాణ్.
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా రూ.20 వేలు ఇస్తున్నాం: పవన్.
పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందనే ఆందోళన ఉంది: పవన్.
ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈనెల 14న సమావేశం: పవన్ కల్యాణ్.
ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మత్స్యకారులకు పవన్ కల్యాణ్ హామీ.
రూ.323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలం: పవన్.
ఉప్పాడ-కొణపాక మధ్య తీరరక్షణ పనులు ప్రారంభించాం: పవన్ కల్యాణ్.
పరిశ్రమల వ్యర్థాల శుద్ధిపై మూడు విడతల్లో పరిశీలిస్తా: పవన్ కల్యాణ్.
మత్స్యకారులు ఎక్కడికి చెబితే అక్కడికి మూడ్రోజుల్లో వస్తా: పవన్ కల్యాణ్.
వ్యర్థాలు ఎక్కడ కలుస్తున్నాయో.. అక్కడికే బోటులో వెళ్తా: పవన్ కల్యాణ్.
ప్రజలను వంచించాలని నాకు ఎప్పుడూ ఉండదు: పవన్ కల్యాణ్.
ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా: పవన్.

100 రోజుల సమయం ఇస్తే.. కాలుష్యం తగ్గింపుపై ప్రణాళిక రూపొందిస్తా: పవన్.