ఆధార్‌ ఉంటేనే # రైలు టికెట్ #

భారత్ న్యూస్ విజయవాడ…ఆధార్‌ ఉంటేనే # రైలు టికెట్ #

ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

అక్టోబర్ 1 నుంచి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్‌ నంబరు ఆధార్‌తో లింక్‌ అయి ఉండాలి

లింక్‌ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్‌ టికెట్లు పొందగలరు,

లింక్‌ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు….