ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బదిలీ

అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ డూండి రమేష్‌ బదిలీ.. కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్‌ సుబేందు సమంత బదిలీ

ముగ్గురు జడ్జిలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు బదిలీకి రాష్ట్రపతి ఆమోదం

రాష్ట్రపతి ఆమోదం మేరకు బదిలీ ఉత్తర్వులు జారీ