ఏపీ స్వర్ణాంధ్ర-2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :

ఏపీ స్వర్ణాంధ్ర-2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

8 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

టాస్క్ ఫోర్స్ చైర్పర్సన్ గా సీఎం చంద్రబాబు

కో చైర్పర్సన్ గా టాటా సన్స్ చంద్రశేఖరన్

సభ్యులుగా ఏపీ సీఎస్, సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజారెడ్డి, GMR సతీష్ రెడ్డి, L&T చైర్మన్ సుబ్రమణ్యన్, TVS మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాస్