భారత్ న్యూస్ విజయవాడ…మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు.
1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం నిధులు విడుదల. రూ.46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్గా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ పేరుతో చెక్కు జారీకి ఆదేశాలు.
