కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు

భారత్ న్యూస్ రాజమండ్రి…కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు

కాకినాడ సముద్రంలో భారీ యంత్రాలతో ఇసుకను డిగ్గింగ్ చేస్తున్నారని వీడియోను విడుదల చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్.