దేశం కోసం బలిదానం చేసిన వీరులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….దేశం కోసం బలిదానం చేసిన వీరులు

భగత్ సింగ్,సుఖదేవ్,రాజ్ గురు అమర్ రహే 🙏 ✊ 🙏 ✊ 🙏 ✊ 🙏

ప్రాణాలను తృణప్రాయంగా లెక్కచేయక స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ఎక్కిన యోధులు.
వీరి త్యాగం ఎప్పటికీ ఆదర్శం

సాయిబాబు కోడూరు