భారత్ న్యూస్ గుంటూరు…..నేడు ఆగస్టు 1 నుంచి మారనున్న రూల్స్
ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ లావాదేవీలు జరుపుతున్న యాప్స్లో ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
→ యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
→ ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ చూపిస్తుంది.
→ఆటో పే ట్రాన్సాక్షన్స్ ఉ.10 గంటల లోపు లేదా రా.9.30 తర్వాతే జరగనున్నాయి.
→బ్యాంకు ఖాతా వివరాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు.
→పెండింగ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ చెకింగ్కు రోజుకు 3 సార్లే ఛాన్స్…..
