భారత్ న్యూస్ గుంటూరు….Ammiraju Udaya Shankar.sharma News Editor….మేదరమెట్లలో రేషన్ బియ్యం పట్టివేత..
కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 325 బ్యాగ్స్ PDS బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ వివరాల మేరకు.. గుంటూరు నుంచి నెల్లూరు వెళ్తున్న లారీలు అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో హైవే పక్కన ఉన్న ఒక కూల్ డ్రింక్ షాప్ ఎదుట లారీని తనిఖీ చేయగా 325 బ్యాగ్స్ ఉన్నాయన్నారు…
