అమరావతిలో క్వాంటం కంప్యూటేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

భారత్ న్యూస్ మంగళగిరి…అమరావతిలో క్వాంటం కంప్యూటేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…రూ.99.62 కోట్ల నిధులతో నిర్మించే ప్రాజెక్టును ఆమోదిస్తూ ప్రభుత్వం ఆదేశాలు.

రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (RFP) ద్వారా టెండర్ల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి.

టెండర్‌ ప్రక్రియను కొనసాగించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌ ఆదేశాలు.