నగరంలోని ఓ పబ్బులో అర్ధరాత్రి 2గంటల వరకు కూడా పార్టీలు..

భారత్ న్యూస్ గుంటూరు…..నగరంలోని ఓ పబ్బులో అర్ధరాత్రి 2గంటల వరకు కూడా పార్టీలు..

మద్యం మత్తులో యువతీ యువకులు..

బందరు రోడ్డుపై బాహాబాహీకి దిగిన యువతీ యువకులు..

యువతీ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు..

అర్ధరాత్రి 2 గంటలకి పబ్లో 150 మంది ఉండటంతో పబ్లోనే లాఠీ ఛార్జ్..

పోలీసుల మెరుపు దాడితో బిల్లు కట్టకుండా పరారైన మందు బాబులు..