భారత్ న్యూస్ రాజమండ్రి…విష ప్రచారం నమ్మకండి…

A. Udaya Shankar.sharma News Editor…ఖరీఫ్ సీజన్కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసింది. ఇప్పటివరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసాం, ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉంది. సెప్టెంబర్ 22 నాటికి మరో 55,115 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తున్నాయి. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు….
