కొత్త పాస్ పుస్తకాల్లో గందరగోళం

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…కొత్త పాస్ పుస్తకాల్లో గందరగోళం

AP: రాష్ట్రంలో కొత్త పాస్ పుస్తకాల పంపిణీలో గందరగోళం నెలకొంది. గత వైసీపీ పాలనలో కేటాయించిన సంయుక్త ఎల్పీఎం సంఖ్యలు చాలా పుస్తకాల్లో ఉండటం రైతులకు తలనొప్పిగా మారింది. అవి ఇక వద్దని, ప్రతి రైతుకు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది.

ఆనాటి తప్పిదాలను సరిచేయకుండానే పుస్తకాలు వచ్చాయి. వాటిని అలాగే పంపిణీ చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు….