భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి : మెంథా తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈనెల 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.
తుఫాన్ కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం.. కలెక్టర్ కు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి.

ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సమాచారం ఇవ్వాలి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్