భారత్ న్యూస్ అనంతపురం ..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.
సంయుక్త భూ పరిశోధన కోసం ఇస్రో, నాసా కలిసి చేపట్టిన ”నిసార్” మిషన్ ప్రయోగ తేదీని ప్రకటించారు.
ఈ మిషన్ను ”GSLV-F16” రాకెట్ ద్వారా ఈ నెల 30వతేది సాయంత్రం 5గంటల40 నిమిషాలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు.
