ప్రపంచంలో రేబిస్ వ్యాధితో ప్రతీ 9 నిమిషాలకు ఒకరు మృతి

భారత్ న్యూస్ నెల్లూరు….ప్రపంచంలో రేబిస్ వ్యాధితో ప్రతీ 9 నిమిషాలకు ఒకరు మృతి

🇮🇳 భారతదేశంలో అత్యధికంగా మూడవ వంతు మరణాలు

వెంటనే వ్యాక్సినేషన్, అవగాహన సదస్సులు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన

ఇండియాలో 2023 సంవత్సరంలో 284 మంది రేబిస్ వ్యాధితో మరణించారని, కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడంతోనే ఈ దుస్థితి అని పార్లమెంట్‌కు నివేదిక అందజేసిన ఐడీఎస్‌పీ(ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్)

పలు దేశాల్లో వాక్సినేషన్ 70% సాధించి రేబిస్ నివారించినట్టు, భారతదేశం కూడా ఆ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం