భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్డేట్
📍సదరం సర్టిఫికెట్ నోటీసుల నందు తాత్కాలిక వైకల్యం ఉన్నవారికి 60 సంవత్సరాలు ఉండి అన్ని అర్హతలు ఉన్నవారికి O.A.P పెన్షన్ గా మార్పు చేయడమైనది.
నిన్న ఇచ్చిన లిస్టులలో కొందరికి అన్ని అర్హతలు ఉండి నోటీసు నందు తాత్కాలిక వైకల్యం అని మాత్రం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు వారికి అర్హత ఉన్నట్లయితే వారివి 4000 (OAP) పెన్షన్ గా నోటీసు నందు అప్డేట్ చేయడం జరిగినది , రివైజ్డ్ నోటీసులను డౌన్లోడ్ చేసుకోగలరు
