నారా లోకేష్ గారిని కలసిన కనపర్తి శ్రీనివాసరావు ..

భారత్ న్యూస్ మంగళగిరిAmmiraju Udaya Shankar.sharma News Editor……నారా లోకేష్ గారిని కలసిన కనపర్తి శ్రీనివాసరావు ..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు గారు రాష్ట్ర మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర అనుభవాలతో కూడిన ది వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకాన్ని లోకేష్ గారు కనపర్తి శ్రీనివాసరావు గారికి బహుకరించారు.