నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు..

సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, వారి సమాచారంపై దిశానిర్దేశం చేశారు..

తెలుగువారితో ఫోన్లో మాట్లాడి, త్వరలో సురక్షితంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారు..