భారత్ న్యూస్ విజయవాడ…..మరికొద్దిసేపటిలో వైఎస్ జగనన్న మీడియా సమావేశం
…వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు
….రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతారు
