వైసిపి నేతలందరిపై కేసు పెట్టి లోపలెయ్యాలి అని చూస్తున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…వైసిపి నేతలందరిపై కేసు పెట్టి లోపలెయ్యాలి అని చూస్తున్నారు.

చంద్రబాబు లోకేష్ కు బుద్ది చెప్పి తిరుతాం.

ఇది మిలటరి పాలన…

దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేద్దాం – అంబటి రాంబాబు….