భారత్ న్యూస్ మంగళగిరి…ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేశ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో మెల్బోర్న్లోని గ్రాండ్ హయత్ హోటల్ ది రెసిడెన్సీ హాల్లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి లోకేశ్
ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించిన లోకేశ్

చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..