ముగిసిన కేంద్ర జల శక్తి శాఖ సమావేశం..

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ముగిసిన కేంద్ర జల శక్తి శాఖ సమావేశం..

గోదావరి, కృష్ణా నీటి అంశాలపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి: మంత్రి నిమ్మల రామానాయుడు

పోలవరం, బనకచర్ల విషయంలో సాంకేతిక అంశాలు ఉన్నాయి

వాటిని పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం

కమిటీ ద్వారా సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తాం

సోమవారం నాటికి కమిటీ ఏర్పాటు జరుగుతుంది

రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ముందుకు వెళ్లాలని కేంద్రం ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది

నిమ్మల రామానాయుడు